25, జూన్ 2014, బుధవారం

తరాలు మారిన యుగాలు మారిన

తరాలు మారిన యుగాలు మారిన 
విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా 
ఉపగ్రహాలు ఎన్ని పంపినా 
మానవ మేధస్సు విదేశాలకు తరలినా 
మనిషి తినేది అన్నమే
కంటి నిండా నిద్ర పోయే తీరిక కోసమే 
వ్యవసాయం చేసే రైతే పంట పండించక పోతే 
బంగారం ధర తగ్గినా , ఇంధన ధర తగ్గినా , షేర్ మార్కెట్ పరుగులు తీసిన వృధా
రైతు వృద్ది చెందనంత వరకు 
రాజ్యన్నేలే రాజు పని కి రాని వాడే